బుచ్చయ్య పేట జయ జయహే
స్థానిక బుచ్చయ్య పేట వెంకటేశ్వర స్వామి కొండమీద నూతనంగా నిర్మించిన గురుత్మంతుని విగ్రహావిష్కరణ స్థానిక శాసనసభ్యుడు కేఎస్ఎన్ఎస్ రాజు చేతుల మీదుగా శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చయ్య పేట అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుంకర లక్ష్మి ,డొంకిన అప్పలనాయుడు, మవ్చకర్ల తాతిలు టిడిపి నాయకులు పలువురు పాల్గొన్నారు,
