Wednesday, April 22, 2026
HomeUncategorizedఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమం

ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమం

ముఖ్య అతిధిగా చొక్కాకుల

పరవాడ సీతారామ కళ్యాణం మండపం లో పరవాడ బిజెపి మండల అధ్యక్షులు పిల్లా సతీష్ ఆధ్వర్యంలో ప్రశిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జ్యోతి ప్రజ్వలన చేసి వందేమాతరం గీతంతో ప్రశక్షణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి *ముఖ్య అతిథిగా పెందుర్తి నియోజకవర్గం ప్రశిక్షణ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు, అనకాపల్లి జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు పట్టాభి ప్రసాద్* పాల్గొన్నారు. ఈ సందర్భంగా చొక్కాకుల వెంకటరావు మాట్లాడుతూ ఈ ప్రశిక్షణ ద్వారా ప్రతి నాయకుడు, కార్యకర్త బిజెపి సిద్ధాంతాలను అవగతం చేసుకొని ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ ని బలోపేతం చేయాలని చూచించారు. . బిజెపి యొక్క చరిత్రను, సిద్ధాంతాలను పట్టాభి ప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments