Wednesday, February 11, 2026
HomePoliticsAndhra Pradeshమాజీ సీఎం జగన్ ను కలిసిన లక్ష్మణ రావు

మాజీ సీఎం జగన్ ను కలిసిన లక్ష్మణ రావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
వై.యస్. జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయము నందు మర్యాదపూర్వకంగా కలిసిన ఉత్తర నియోజకవర్గం ఎస్ సి సెల్ అధ్యక్షుడు దొండపర్తి లక్ష్మణరావు ఈ అవకాశం కల్పించిన విశాఖపట్నం వై. యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు విశాఖ నార్త్ నియోజకవర్గ సమన్వయకర్త
కే.కే. రాజు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments