Sunday, April 19, 2026
HomeDevotionalపంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ స్టేట్ కౌన్సిలర్ గా సింహాచలం

పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ స్టేట్ కౌన్సిలర్ గా సింహాచలం

ఏపీ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎస్. సత్తిబాబు ఎన్నికయ్యారు.ఈ మేరకు జడ్పీ సమావేశపు మందిరం లో ఈ సమావేశం జరిగినట్టు సోమవారం సత్తిబాబు తెలిపారు. ప్రధాన కార్యదర్శి గా డి. సీతారామ రాజుతో పాటు 18మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా కూర్మారావు ఎన్నికయ్యారు. జిల్లా కౌన్సిలర్ గా వ్యవహారిస్తున్న మాడుగుల ఎం పి డి ఓ టైపిస్ట్ చింతల సింహాచలం స్టేట్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. రెండో సారి ఎన్నికయినా సింహాచలం ను మాడుగుల ఎంపీడిఓ కొంకి అప్పారావు, డిప్యూటీ ఎంపీడీఓ గౌరీ శంకర్, ఏ ఓ గోపాల్ రావ్, యూడీసీ సురేష్ కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments