Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradeshదేవి ఆలయ అభివృద్ధికి లక్ష గ్రాంట్

దేవి ఆలయ అభివృద్ధికి లక్ష గ్రాంట్

మాడుగుల బస్టాండ్ ఆవరణలో గల శ్రీ దుర్గా దేవి ఆలయ అభివృద్ధికి మండప నిర్మాణానికి మండల పరిషత్ సభ్యురాలు కోఆప్షన్ సభ్యురాలు షేక్ ఉమేష్ తన గ్రాండ్ నుంచి లక్ష రూపాయలు అందజేశారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో గురువారం సాయంత్రం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. కమిటీ వారు ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్ల కళావతి, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు ఎస్ శ్రీనివాసరావు, కార్యదర్శి ఏఎన్వి ప్రసాదరావు, సభ్యులు ఎస్ వెంకటరాజు, వైసిపి నాయకులు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, హేమంత్, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments