అభినవ్ ముందంజ
రోలుగుంట మండలం బుచ్చింపేట గ్రామానికి చెందిన శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్ లో ఐదవ తరగతి చదువుతున్న రెడ్డి అభినవ్ శ్రీ ఇటీవల విడుదలైన నవోదయ ప్రవేశ పరీక్షల్లో 92.5% మార్కులు సాధించి ఆరో తరగతికి ఉత్తీర్ణత సాధించాడు బుచ్చెంపేట గ్రామం నుండి నవోదయ కి ఎంపికైన మొట్టమొదటి విద్యార్థి కావడం విశేషం ఈ విద్యార్థి సాధించిన ఈ విజయంపై స్కూల్ ప్రిన్సిపల్ అనిమిరెడ్డి లక్ష్మి గారు మరియు స్కూలు యాజమాన్యం ఉపాధ్యాయులు.తల్లిదండ్రులు రెడ్డి కృష్ణంరాజు( మాస్టర్) హేమలత (ప్రైవేట్ టీచర్) అలాగే గ్రామ పెద్దలు మరియు ప్రజలు, గ్రామ యువత హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు
