రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాజీ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలక మండలి సభ్యులు బుల్లెట్ జయశ్యం రాయల్ దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో దినేష్,సోహైల్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
