Friday, June 12, 2026
HomePoliticsAndhra Pradeshవిశాఖ చేరుకున్న గవర్నర్ నజీర్

విశాఖ చేరుకున్న గవర్నర్ నజీర్

ఘన స్వాగతం పలికిన అధికారులు

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐ. ఎఫ్. ఆర్.) కార్యక్రమంలో పాల్గొనుటకు విశాఖపట్నం విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కు అధికారులు ఘన స్వాగతం పలికారు. సోమవారం రాత్రి 9 గంటలకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కు జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, నగర పోలీసు కమిషనర్ సంఖ బ్రత బాగ్జీ, నౌకాదళ అధికారులు స్వాగతం పలికారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments