Saturday, April 18, 2026
HomeNewsగ్రామ అభివృద్ధికి యువత ముందడుగు

గ్రామ అభివృద్ధికి యువత ముందడుగు

అభివృద్ధి కార్యక్రమాలకు విరాళాలు సేకరణ

కిర్లంపూడి మండలం శృంగారాయుని పాలెం గ్రామంలోని పంచాయతీ రోడ్లు ప్రస్తుతం అపరిశుభ్రతగా ఉన్న నేపథ్యంలో, వాటిని శుభ్రపరచి పరిశుభ్రతను కాపాడేందుకు యువజన సేవ సంఘం సభ్యులు యువత శ్రమదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం తరఫున విరాళాలు అందజేశారు.
,గ్రామమంలోని శ్మశాన వాటికను శుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు మరియు అంబేద్కర్ విగ్రహం వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని
అంబేత్కర్ చిల్డ్రన్స్ పార్క్ గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు ఈ కార్యక్రమాలు అడ్డాల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో యువజన సేవ సంఘం చేపట్టనున్న కార్యక్రమాలకు, యువత సేవాభావం అభినందనీయమని పంచాయతీ కార్యదర్శి కె .జ్యోతి పేర్కొన్నారు అవసరమైన సహకారం పంచాయతీ తరఫున అందిస్తామని జ్యోతి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments