Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshరోలుగుంటలో జాతీయ ఓటర్ల దినోత్సవం

రోలుగుంటలో జాతీయ ఓటర్ల దినోత్సవం

జనవరి 25న జాతీయ “ఓటర్ల దినోత్సవం” పురస్కరించుకొని రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, విద్యార్థులలో ఓటు హక్కుపై అవగాహన పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఓటర్ల దినోత్సవం అంశంపై మండల స్థాయి వ్యాసరచన, వకృత్వపు పోటీలు నిర్వహించారు. అలాగే వోటర్స్ డే పురస్కరించుకొని విద్యార్థులతో ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు .
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టి.వి.శేషగిరి , ఎం.ఈ.ఓ–1, ఎం.ఈ.ఓ–2, ఆంగ్ల ఉపాధ్యాయిని
పి.వి. ఎం.నాగజ్యోతి, బి.ఎల్.ఓలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments