సత్యదేవుని ధరశించి న గరికి పాటి
అన్నవరం జయ జయహే
కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్య క్షేత్రo రత్నగిరిపై కొలువు దీరిన . అన్నవరం సత్య దేవునిశుక్రవారం నాడు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. మరియు సహస్ర అవదాని గరికి పాటి నర్సింహామూర్తి. కుటుంబ సమేతంగా దర్శించి కున్నారు. దర్శనానంతరం పండితులు. వేద ఆశీర్వచనం గావించారు. అనంతరం ఆలయ ఈవో. సుబ్బారావు ఆయనకు స్వామివారి ప్రసాదం అందచేశారు
