Friday, June 5, 2026
HomePoliticsAndhra Pradeshసీఎం సహాయ నిధి నుంచి 26 వేల రూపాయలు ఆర్థిక సాయం

సీఎం సహాయ నిధి నుంచి 26 వేల రూపాయలు ఆర్థిక సాయం

చోడవరం నియోజవర్గ పరిధిలో గల కన్నంపేటకు చెందిన దంట్ల చంద్రశేఖర్ అనారోగ్యానికి గురయ్యారు.వారి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 26వేల రూపాయలు మంజురవడంతో ఆ చెక్కును బుధవారం చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు చేతుల మీదుగా వారికి అందజేశారు.ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల పట్ల చూపిస్తున్న మానవతా దృక్పదం చాలా గొప్పదని ఈ సహాయ నిధి వలన ఎంతో మందికి ఉపసమనం కలుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కన్నంపేట గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులు దంట్ల శివ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments