ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్. ,కూర్మన్నపాలెం. దా మా సుబ్బారావు కళ్యాణమండపంలో ,కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు సంబంధించి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశములో ఆయన మాట్లాడుతూ ఈబడ్జెట్ పేద బడుగు వర్గాలకు ఎంతో ఊరట నిచ్చిందని , ఇది ప్రధానమంత్రి మోదీ కు మరింత ఆదరణ పెరుగుతుందని, బంగారం, ధరలు అదుపులో కి వస్తాయని అలాగే నిత్యావసరకులు ధరలు అందుబాటులో ఉంటాయని తెలిపారు ఏది ఏమన్నా ఇది అన్నివర్గాలకుకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు, ఈ కార్యక్రమములో దా మా సుబ్బారావు ఆధ్వర్యంలో సుమారు రెండు వందలమండి మంత్రి సమక్షంలో బీజేపీ కండువావేసుకుని జాయిన్ అయ్యారు ఈ కార్యక్రమములో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరుశరామరాజు , బీజేపీ గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, దా మా సుబ్బారావు, బీజేపీ సీనియర్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నివర్గాల కు ఆమోదం
RELATED ARTICLES
