Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshవాసవి యూత్ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి వేడుకలు

వాసవి యూత్ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి వేడుకలు

గాంధీజీ వర్ధంతి సందర్భంగా చోడవరం వాసవి భవన్ (చిన్న సత్రం) లో గాంధీజీ వర్ధంతి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా గవర్నర్ పూసర్ల వెంకటరమణమూర్తి పాల్గొనగా పసుమర్తి మల్లికార్జున రావు, ఆర్సి పెన్నం రాజా, జెడ్ సి పూసర్ల కిరణ్, ప్రెసిడెంట్ కేతవరపు రామకృష్ణ, సెక్రటరీ పచ్చిగొల్ల నాగేశ్వరరావు , ట్రెజరర్ ఏం హరికుమార్, వైస్ ప్రెసిడెంట్ ఉప్పల కిరణ్ , వీకేఎస్పి ఇన్చార్జ్ బత్తుల శ్రీనివాస్ డైరెక్టర్స్ , పాస్ట్ ప్రెసిడెంట్, సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments