Home Politics Andhra Pradesh వింత వ్యాదితో పశువులు మృతి.

వింత వ్యాదితో పశువులు మృతి.

0

అల్లూరి జిల్లా
కొయ్యూరు మండలం యు చీడిపాలెం పంచాయితీ రేవుల కోట గ్రామంలో శనివారం
మెతకు వెళ్లిన 4 పశువులు మేత
మేస్తూ మేస్తూ విరగబడి పడిపోయి చనిపోయాయి. ఆరోగ్యంగా ఉన్న ఈ పశువులు ఎందువలన చనిపోయినది అంతు చిక్కడం లేదు.ఒకవేళ ఏదైనా వ్యాధి వచ్చి నట్లయితే మిగతా పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు తెలిపారు.అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవలసింది గా గ్రామస్తులు కోరుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version