చోడవరం స్వయంభు శ్రీ గౌరీశ్వరస్వామి వారి స్టిక్కర్స్ను స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మంగళవారం ఆవిష్కరించారు.ఈ స్టిక్కర్స్ను దేవస్థానం కి
వర్షు ఫౌండేషన్ కి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు
కాత బాలకృష్ణ
స్వయంభు స్వామివారి స్టిక్కర్స్ స్పాన్సింగ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు కే మచ్చిరాజు, కూటమి నాయకులు
దేవాదయ అర్చకులు
ఆలయం కమిటీ
సభ్యులు పాల్గొన్నారు.
స్వయంభు గౌరీశ్వర స్వామి వారి స్టిక్కర్స్ ఆవిష్కరణ
RELATED ARTICLES
