మాడుగుల : మాడుగుల మండలం చిన్న సారాడ, సంగ్యాం గ్రామాలలో శుక్రవారం స్వామిత్వ మీద చివర గ్రామసభలో నిర్వహించారు. ఈ సభలో వివిధ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ కే అప్పారావు, డిప్యూటీ ఎండిఓ పి సతీష్, గ్రామ సర్పంచ్ కి మూడు హైందవి గుప్తేశ్వరి, ఎంపిటిసి చదల కృష్ణం దొర, మాజీ సర్పంచ్ కే త్రిమూర్తులు, మాజీ ఎంపీటీసీ రాజు, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
