Wednesday, April 29, 2026
HomeNewsపోలమాంబ అమ్మవారి ఆలయ నిర్మాణానికి 30,000 విరాళం

పోలమాంబ అమ్మవారి ఆలయ నిర్మాణానికి 30,000 విరాళం

మాడుగుల ఇండియన్ బ్యాంక్ దగ్గరలో నిర్మిస్తున్న శ్రీ పొలామాంబ అమ్మవారి ఆలయ నిర్మాణానికి మాడుగుల పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, ధనలక్ష్మి దంపతులు 30.000రూపాయలు విరాళం గా అందజేశారు. ఈ మొత్తాన్ని బుధవారం ఆలయ ప్రాంగణంలో కమిటీ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆలయ నిర్మాణానికి దాతలు మరింత సహకార అందించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments