విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ తాడేపల్లి లోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని జగన్ సనపలకు తెలిపారు.
