Home Politics Andhra Pradesh పరిపాలన విధానాలపై సమీక్ష సమావేశం

పరిపాలన విధానాలపై సమీక్ష సమావేశం

0

రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన విధానాలు, ప్రస్తుత పరిస్థితి, అమలు జరుగుతున్న కార్యక్రమాలు వాటి తీరుతెనులు తదితర అంశాలపై సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు చీఫ్ సెక్రటరీలురాష్ట్ర స్థాయి విభాగపు అధికారులు సమక్షంలో సమీక్షా సమావేశo నిర్వహించారు. ఈ కార్యక్రమo లో మండల స్థాయి అధికారులు కూడా పాల్గొన్నారు. మాడుగుల మండల పరిషత్ కార్యాలయంలో ఎండిఓ కే అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ్ ఆంధ్ర, స్వచ్ఛభారత్, వ్యవసాయం, మంచినీటి సరఫరా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పన, శాంతిభద్రతలు జాబ్ మేళాలు,స్కిల్ ప్రోగ్రాం, ఈ ఆఫీస్, ఆర్థిక , ఆర్థికేతర సమస్యలు, గ్రీవెన్స్ పరిష్కారం శాఖల వారి పనితీరు, అభివృద్ధి, వాటర్ లైన్స్ తో పాటు 2026 27 ప్రణాళిక ఈ సమావేశంలో సమీక్షించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version