మాడుగుల గ్రామంలో జరుగుతున్న పరిశుద్ధ కార్యక్రమాలను శుక్రవారం ఎండిఓకే అప్పారావు పర్యవేక్షించారు. సర్పంచ్ ఎడ్ల కళావతి ఉపసర్పంచ్ జే వరహాలు, కార్యదర్శి నాయుడు, వార్డు మెంబర్ జగన్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండిఓ పంచాయతీ వారికి పలు సూచనలు చేస్తూ నిత్యం పార్శించి కార్యక్రమాలను పర్యవేక్షించాలని, తడి చెత్త పొడి చెత్త సేకరణ పై సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వాలని సూచించారు.
