అల్లూరి జిల్లా కొయ్యురు మండలం లో చీడిపాలెం పంచాయతీ పరిధిలో గల సింగవరం గ్రామానికి చెందిన పాము రాజు, నాగమణి దంపతుల తాటాకుల ఇల్లు అగ్ని ప్రమాదంలో దురదృష్టవశత్తు పూర్తిగా కాలిపోయింది..
బాధిత కుటుంబాలు అతి నిరుపేద కుటుంబం అలాగే పాము రాజు గత ఆరు సంవత్సరాల నుంచి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు..
ఈ అగ్ని ప్రమాదంలో ఉన్న సర్వం కోల్పోయి కుటుంబం మొత్తం రోడ్డున పడ్డారు..
విషయం తెలుసుకున్న మండలంలో గల సింగరాలపాడు గ్రామానికి చెందిన ఉల్లి రాంబాబు 5000 రూపాయలు. మరియు 20 కేజీ ల బియ్యం తన సహాయాన్ని అందించారు..
అలాగే ఈ బాధిత కుటుంబాలకు దాతలు ఎవరైనా మీ తోసిన సహాయాన్ని అందించగలరు.అన్ని తెలిపారు.
