Home News 15 ఆర్థిక సంఘం నిధులతో బోరు పైపులైన్లు రిపేర్లు

15 ఆర్థిక సంఘం నిధులతో బోరు పైపులైన్లు రిపేర్లు

0

సర్పంచ్ వెంకట పూర్ణిమ

అల్లూరి జిల్లా హుకుంపేట మండలం పంచాయతీ లో రానున్న వేసవి ని దృష్టిలో పెట్టుకుని పలు చోట్ల పంచాయతీ 15 వ ఆర్థిక సంఘం నిధులు తో బోర్లు పైప్ లైన్ లు రిపేర్లు చేయడం జరిగిందని హుకుంపేట పంచాయితీ సర్పంచ్ సమీడ వెంకట పూర్ణిమ పేర్కొన్నారు. అనంతరం త్రాగునీటి కొరకు కొత్త పైప్ లైన్ లు కూడా పలుచోట్ల వేయిస్తున్నామని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version