చోడవరం టీ డి పీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కుని ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు అందజేశారు.శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 22,68940 రూపాయలు విలువ గల చెక్కులను 24 మంది లబ్ధిదారులకు అందజేశారు.ఈ మొత్తాన్ని సద్వినియోగ పెంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు , మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
